నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్ల వ్యాపారం శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయయి. సెన్సెక్స్ 407 పాయింట్లు కోల్పోయి 60,827కి, నిఫ్టీ 114 పాయింట్లు క్షీణించి 18143 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు, కరోనా కేసుల పెరుగుదల మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.సిప్లా, బీపీసీఎల్, బ్రిటానియా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos