ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభ మయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా బలపడి 52,073 వద్ద, ది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 15,685 వద్ద ఉన్నాయి. టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, సన్ఫార్మా లాభాల్లో, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో వున్నాయి.