స్వల్ప లాభాల్లో మార్కెట్లు

స్వల్ప లాభాల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభ మయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా బలపడి 52,073 వద్ద, ది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 15,685 వద్ద ఉన్నాయి. టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, సన్ఫార్మా లాభాల్లో, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఓఎన్జీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో వున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos