నష్టాలలో స్టాక్ మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర వారం నష్టాలలో ముగిశాయి. మదుపర్లు ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం ఇందుకు కారణం. సెన్సెక్స్ 154.89 పాయింట్ల నష్టంతో 49591.32 వద్ద, నిఫ్టీ 38.95 పాయింట్ల నష్టంతో 14834.85 వద్ద ముగిసాయి. క్యాడిలా హెల్త్, గ్లెన్ మార్క్, సిప్లా, ఫైజర్, అదానీ ఎంటర్ ప్రైజ్, టెక్ మహేంద్ర వంటి షేర్లు లాభాలు పొందా యి. బజాజ్ ఫైనాన్స్, వేదాంత, టాటా స్టీల్, ఏక్సిస్ బ్యాంక్, ఐసీఐ సీఐ బ్యాంక్, బాల్ కృష్ణ ఇండస్ట్రీస్, ఎమ్మారెఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos