‘గాంధీ’కి సమాధి.. పరివార్‌కు పట్టం

‘గాంధీ’కి సమాధి.. పరివార్‌కు పట్టం

న్యూ ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల్ని చూసి ఉంటే మహాత్మా గాంధీ ఆత్మ క్షోభించి ఉండేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. గాంధీ అంటే భారత్ మారు పేరని.. కానీ, కొందరు ఆరెస్సెస్ని మారు పేరుగా చేయాలని చూస్తున్నారని విమర్శించారు.తమని తాము అత్యున్నతంగా భావించే వారికి గాంధీ త్యాగం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. అనైతిక రాజకీయాలు చేస్తున్న వారికి గాంధీ బోధిం చిన అహింసాతత్వం గురించి ఏం అర్థమవుతుందని నిలదీశారు. మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవ సందర్భంగా బుధవారం ఉదయం ఆమె ఇక్కడి రాజ్ఘాట్ వద్ద జాతిపితకు నివాళుర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos