మూడో రోజు ఈడీ ముందుకు సోనియా

మూడో రోజు ఈడీ ముందుకు సోనియా

న్యూ ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్- ఏజేఎల్ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం- మూడో రోజు ఈడీ విచారణకు హజరయ్యారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మంగళవారం సుమారు ఆరు గంటల పాటు ఆమెను ఈడీ విచారించింది .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos