రాంచీ: స్మార్ట్ ఫోన్ పథకం కింద ముప్పయి వేల మంది రైతులకు జార్ఖండ్ ప్రభుత్వం కింద రూ. 2000లు వితరణ చేయనుంది. జాతీయ వ్యవసాయ విపణి (నామ్)లో పేర్లు నమోదు చేసుకున్న రైతులు ఈ పథకం వల్ల లబ్ధి పొందనున్నారు. డిజిటల్ ఇండియాలో రైతుల్ని భాగ స్వాముల్ని చేసేందుకు స్మార్ట్ ఫోన్ పథకాన్ని ఆరంభించింది. సేద్యం సమస్యల్ని అంతర్జాల వేదికలు, ఇతర సేవల ద్వారా పరిష్కరించు కోవాలన్ని ప్రభుత్వం లక్ష్యం.