ఆరుగురు విశ్రాంత ఐఎఎస్‌, ఐపిఎస్‌లపై కేసులు

ఆరుగురు విశ్రాంత ఐఎఎస్‌, ఐపిఎస్‌లపై కేసులు

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో తప్పుడు నివేదికలు ఇచ్చారనే ఆరోపణలపై నివృత ఇద్దరు ఐపీఎస్లు, నలుగురు ఐఏఎస్ల కు వ్యతిరేకంగా సైఫాబాద్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితులు ఐపీఎస్లు దినేశ్ రెడ్డి, కేఎల్ఎన్రాజు, నివృత ఐఏఎస్లు ఎస్వీ ప్రసాద్, పి.కె.మహంతి, రత్నప్రభ, విద్యాసాగర్. ఎస్సీ, ఎస్టీ కేసులో కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని నాం పల్లి కోర్టులో వత్స అనే మహిళ వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. దరిమిలా న్యాయ స్థానం ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు వీరిపై ఐపీసీ 201, 203, 204, 213, 193, రెడ్ విత్ యాక్ట్ 34, 120బితో పాటు సీఆర్పీసీ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos