‘ మా వల్లే నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతున్నారు’

‘ మా వల్లే నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతున్నారు’

ముంబై : జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కానుండటం ముమ్మాటికీ తమ చలవేనని శివసేన వ్యాఖ్యానించింది. ‘తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ కే సీఎం పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 2019 మహారాష్ట్ర ఎన్నికల్లోనూ శివసేనకు బీజేపీ ఇదే హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని నిలబెట్టుకో లేదు. భాజపా మాట తప్పడం వల్లే మహారాష్ట్రలో మహా భారతం సంభవించంచింద’ని శివసేన అధికార పత్రిక – సామ్నా పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos