15 గంటల వ్యవధిలో ఒకే కరోనా కేసు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పీడితుల సంఖ్య 304కు చేరింది. గత పదహైదు గంటల్లో కొత్తగా ఒక కేసు మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 9 వరకు జరిపిన పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో ఒక కేసు నమోదయింది. రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూలు జిల్లాలో కొవిడ్-19 కారణంగా ఒక మరణం నిర్దారించబడింది” అని వైద్య ఆరోగ్య శాఖ ట్విట్టర్లో పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos