చండీఘడ్ : పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూస్ వాలా చండీగఢ్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మాన్సా లేదా మౌర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.