విద్యుదాఘాతంతో ఫోటోగ్రాఫర్‌ మృతి

విద్యుదాఘాతంతో ఫోటోగ్రాఫర్‌ మృతి

చిత్తూరు : కొంగరెడ్డిపల్లి గంగ జాతర ఫోటోల్ని తీస్తున్న వార్త దినపత్రిక ఫోటోగ్రాఫర్ అనంత పద్మనాభం మంగళవారం ఉదయం 9.45 గంటల సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడి కక్కడే కన్ను మూసారు. ఆయన మృతి మాధ్యమ ప్రతినిధులందరినీ కలచివేసింది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటో జర్నలిస్టుగా అనంత పద్మనాభం మరపురాని ఏన్నో ఛాయా చిత్రాల్ని అందిచారని, పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని స్మరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos