మదుపర్లకు ఊరట

మదుపర్లకు ఊరట

ముంబై: శుక్రవారం ఉదయం 11.45 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 624 పాయింట్లు పెరిగి 2.21 శాతం లాభంతో 28,912 పాయింట్లకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్- నిఫ్టీ, 196 పాయింట్లు పెరిగి, 2.38 శాతం లాభంతో 8,460 పాయింట్లకు వృద్ధి చెందాయి. గురువారంతో పోలిస్తే, మదుపర్ల సంపద రూ. 2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఆరంభంలో కొంత మేరకు సూచీలు తడబడినా, ఆసియా మార్కెట్లలో అత్యధిక సూచీలు లాభాల్లో ఉండటం, నిన్నటి అమెరికా మార్కెట్ లాభాలు మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయని మార్కెట్ నిపుణుల అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos