జనవరి 31నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

జనవరి 31నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

న్యూ ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఉభయ సభల సభ్యుల నుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు ఫిబ్రవరి 11న ముగియనుంది. నెల రోజుల విరామం తర్వాత మార్చి 14న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos