జగన్‌ సచివాలయ ప్రవేశం 8న

జగన్‌ సచివాలయ   ప్రవేశం 8న

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 8న సచివాలయంలో ప్రవేశించనున్నారు.ఆ రోజు ఉదయం 8-39 గంటలకు తన కార్యాలయంలోకి అడుగు పెడతారు. అదే రోజు పాతిక మంది సభ్యులతో మంత్రి వర్గ విస్తరణ చేస్తారని సమాచారం. దరిమిలా మంత్రి పదవి కోసం శాసనసభ్యులు తమ వంతు ప్రయత్నాల్ని ప్రారంభించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos