అమరావతి : నిబంధనలను ఉల్లంఘించినందుకు జనసేన పార్టీ పార్టీకి చెందిన శతఘ్ని బృందానికి చెందిన దాదాపు 300 ఖాతాలను ట్విట్టర్ యాజమాన్యం బుధవారం సస్పెండ్ చేసింది. కారణంగా తామీ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. గత కొన్ని రోజులుగా జన సైనికులు ట్విట్టర్లో నల్ల మలను కాపాడండి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్య మంత్రిగా జగన్మోహన రెడ్డి విఫలమయ్యారని ప్రచారాన్ని చేపట్టారు. ఖాతాలపై సస్పెన్షన్ వేటు పడటానికి వైకాపా ఫిర్యాదు కారణమని జనసేన కార్యకర్తలు ఆరోపణ.