న్యూ మెక్సికోలో భారతీయ హోటల్‌ ధ్వంసం

న్యూ మెక్సికోలో భారతీయ హోటల్‌ ధ్వంసం

వాషింగ్టన్ : న్యూ మెక్సికో, సాంటేఫి సిటీలోని భారతీయుల రెస్టారెంట్ను మంగళ వారం కొందరు దుండగులు ధ్వంసం చేసినట్లు అక్కడి మాధ్యమాలు తెలిపాయి. తర్వాత గోడలపై జాతి విద్వేష సందేశాల్ని రాసినట్లు పేర్కొంది.. హోటల్ ధ్వంసంలో బంగారం విగ్రహాలు, కంప్యూటర్లు చోరీ అయ్యాయి. రూ.లక్ష డాలర్ల మేర ఆస్తి నష్టం వాటి ల్లింది. ఇటువంటి విద్వేషాలు, హింస తగనిదని అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఎఎల్డిఇఎఫ్) తెలిపింది. అమెరికాలో ఉంటున్న ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సంచాలకుడు కిరణ్ కౌర్ తెలిపారు.‘వైట్పవర్, ట్రంప్ 2020, మీ దేశానికి పొండి’ అనిబెదిరించి, జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos