ఇసుకాసురుల్ని శిక్షించండి

ఇసుకాసురుల్ని శిక్షించండి

గుంటూరు: ఉచిత ఇసుక పేరిట రూ.కోట్లాదిగా ప్రజా ధనాన్ని దోచుకున్న తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు, ఆయన బినామీలు , ఇసుక మాఫియా దార్లకు వ్యతిరేకంగా విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని భాజపా అధ్యక్షుడు కన్న లక్ష్మినారాయణ శనివారం ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని డిమాండు చేసారు. ఇసుక అక్రమాల నేరానికి జాతీయ హరిత న్యాయపంచాయతి (ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించిందని గుర్తు చేసారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరిపి పర్యావరణాన్ని నాశనం చేసిన ప్రతీ ఒక్కరికీ శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos