నష్టాల బోణి

నష్టాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్లు శనివారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.35గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 38 పాయింట్లు నష్టంతో 40,684 వద్ద, నిఫ్టి 88 పాయింట్లు నష్టపోయి 11,947 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.46 వద్ద దాఖలైంది. గెయి ల్, హెచ్యూఎల్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐఓసీ, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్ని పొందాయి. పవ ర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, వేదాంత, కొటక్ మహీంద్రా హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos