పరివార్‌పై దాడికి వ్యూహం

పరివార్‌పై దాడికి వ్యూహం

న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం, నేతలపై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.వారు పాక్ ఆక్రమిత కశ్మీర్ ద్వారా దేశంలోకి చొరబడినట్లు సమాచారం. ఇక్కడి ఎన్సీఆర్, ఎన్ఐఏ కార్యాలయం, సీజీవో కాంప్లెక్స్, ఎన్ఎస్జీ, సీఆర్పీఎఫ్ కార్యాలయాలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos