అమరావతి: నరసరావు పేట మాజీ లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు అంగరక్షకుల్ని ప్రభుత్వం శనివారం తొలగించింది. గుంటూరు జిల్లాకు చెందిన మరికొందరు తెదేపా నేతల భద్రతనూ కుదించింది.