కరోనా పీడితుల్ని కౌగిలించుకుంటా

కరోనా పీడితుల్ని కౌగిలించుకుంటా

లక్నో : కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కౌగిలించుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని సమాజ్వాదీ నేత రమాకాంత్ యాదవ్ శనివారం ఇక్కడ ప్రకటించారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనాపై లేనిపోని అపోహలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని దుయ్య బట్టారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చడానికే మోదీ సర్కారు కరోనాను భుజానికి ఎత్తు కుందని మండి పడ్డారు.

తాజా సమాచారం