రియానే విషం ఇచ్చింది

రియానే విషం ఇచ్చింది

న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో నిందితురాలు రియా చక్రవర్తి తన కుమారునికి రియానే ‘విషం‘ ఇచ్చిందని సుశాంత్ తండ్రి ఆరోపించారు. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘నా కుమారుడికి రియా చక్రవర్తి మాదక ద్రవ్యాలు అనే విషాన్ని అలవాటు చేసింది. సుశాంత్ను ఆమే హత్య చేసింద’ని వ్యాఖ్యానించారు. రియా చక్రవర్తి కి మాదక ద్రవ్యాల వారితో సంబంధాలు ఉన్నట్లు కేసు నమోదైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos