హైదరాబాదు: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు – సినిమా సర్వత్రా చర్చనీయాంశమైంది. దాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రెండో భాగాన్ని తీయనున్నట్లు తెలిపారు. తెదేపా నుంచి నిష్క్రమించిన వల్లభనేని వంశీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరగబడటాన్ని గమనించిన తర్వాత తనకు ఈ లోచన వచ్చిందని వివరించారు . ఆ సినిమాకు రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ పేరు పెడతామని ట్విట్టర్లో ప్రకటించారు. కులాల పేరిటి వచ్చే ప్రజల మధ్య అంతరాన్ని పెంచుతాయని పలువురు విమర్శించారు.