రేపటి నుంచి శాఖల సమీక్ష

రేపటి నుంచి శాఖల సమీక్ష

అమరావతి: నూతన ముఖ్యమంత్రి జగన్ శనివారం నుంచి మంత్రిత్వ శాఖల్ని సమీక్షించనున్నారు. శనివారం ఉదయం ఆర్థిక, రెవెన్యూ , వచ్చే సోమవారం ఉదయం విద్యా, మధ్యాహ్నం జలవనరుల శాఖలు, మంగళవారం ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలు, మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖల్ని, బుధవారం సిఆర్డీఏల్ని సమీక్షిచనున్నట్లు అధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos