కోలుకునే వారి శాతం 70.38

కోలుకునే వారి శాతం 70.38

న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 27.64. కోలుకునే వారి శాతం 70.38. మృతుల శాతం 1.98 గా దాఖలైంది. గత 24 గంటలలో 7,33,449 మందికి కరోనా పరీక్షలు చేసారు. అత్యధికంగా 60,963 మంది వ్యాధికి గురయినటుల తేలింది. దేశంలో కరోనా పీడితుల సంఖ్య 23,29,638కి చేరింది. 46,091 మంది మృతి చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos