మళ్లీ చమురు ధర మంటలు

మళ్లీ చమురు ధర మంటలు

న్యూ ఢిల్లీ: దేశంలో గత 13 రోజుల నుంచి వరుసగా ప్రతి రోజూ పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్పై 56 పైసలు, డీజిల్పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.37, డీజిల్ లీటరు ధర 77.06కి ఎగబాకింది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు లీటరు పెట్రోల్పై రూ.7.11, డీజిల్పై రూ.7.67 లు వంతున ధరలు పెరిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos