పెరిగిన చమురు ధరలు

పెరిగిన చమురు ధరలు

ముంబై: అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు దేశీయంగా కూడా ఇంధన ధరల్ని ప్రభావితం చేసాయి. బుధవారం ముడి చమురు ధర రెండు శాతం పెరగింది. దీంతో ప్రధాన నగరాల్లో గురువారం (జూన్ 27) పెట్రోల్, డీజిల్ చిల్లర ధరలు అధికమయ్యాయి. లీటరు ధర- పెట్రోల్ 7 పైసలు, డీజిల్ 5-6 పైసలు వంతున పెరిగాయి. చమురు సంస్థ అంతర్జాల వేదిక సమాచారం ప్రకారం
*ఢిల్లీ:పెట్రోలు- రూ.70.05, డీజిల్ – రూ.63.95లు.
*అమరావతి: పెట్రోలు రూ. 74. 31, డీజిల్-రూ.69.1
*హైదరాబాద్ : పెట్రోలు- రూ. 74.52, డీజిల్ -రూ. 69.70
*కోలకతా : పెట్రోలు- రూ. 72.38, డీజిల్ -రూ. 65.87
*చెన్నై: పెట్రోలు- రూ. 72.84, డీజిల్-రూ. 67.64
*ముంబై : పెట్రోలు- రూ. 75.82 , డీజిల్-రూ. 67.05

తాజా సమాచారం

Latest Posts

Featured Videos