మేనల్లుడి అరెస్టు అసమంజసం

భోపాల్ : తన మేనల్లుడు రతుల్ పూరి వ్యాపారాలతో తనకేమీ సంబంధం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ మంగళవారం ఇక్కడ స్పష్టీకరించారు. రతుల్ పూరిని అరెస్టు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. రతుల్ అరెస్టునుఅసంబద్ధ చర్యగా భావిస్తున్నాన్నారు. తనకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ఈ అంశంలో సరైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నానని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos