స‌నాత‌న ధ‌ర్మం ఎయిడ్స్‌, లెప్ర‌సీ

స‌నాత‌న ధ‌ర్మం ఎయిడ్స్‌, లెప్ర‌సీ

చెన్నై: సనాతన ధర్మాన్ని డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద ఎయిడ్స్, లెప్రెసీతో పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో ఉదయనిధి పోల్చిన విషయం తెలిసిందే. ఆ ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి అన్నారు. ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ రాజా కూడా కామెంట్ చేశారు. ఇక ఆయన ఆ ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రసీతో పోల్చడం మరింత వివాదానికి కారణం కానున్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos