మోదీ విధానాల వల్ల దేశం తిరోగమనంలోకి

మోదీ విధానాల వల్ల దేశం తిరోగమనంలోకి

న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ విధానాల వల్లే చరిత్రలో తొలిసారిగా దేశం తిరోగమనంలోకి జారుకుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురు వారం ట్విటర్ లో విమర్శించారు. ‘చరిత్రలో తొలిసారి భారత్ తిరోగమనంలోకి అడుగుపెట్టింది. భారత్కున్న శక్తిని మోదీ విధానాలు బలహీనం చేశాయ’ని దుయ్య బట్టారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.6 శాతం మేర క్షీణించినట్టు ఆర్బీఐ వెలువరించిన ఓ నివేదికను ఉటంకిస్తూ రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. వరుసగా రెండో త్రైమాసికంలో దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణిస్తే సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్టేనని ఆర్థిక వేత్తలు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos