సుయోధనుడి కంటే హీనులు

సుయోధనుడి కంటే హీనులు

పాట్నా: ‘ప్రధాని మోదీని దుర్యోధనుడితో పోల్చి కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తప్పు చేశారు. అంత కంటే పెద్ద భాష మాత్రమే వారికి సరిపోతుంది.మోదీ, అమిత్ షాలు దయ లేని , క్రూరులని’ బీహారు మాజీ ముఖ్యమంత్రి రబ్రి దేవి వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘వాళ్లు ఇద్దరూ న్యాయమూర్తులను, మాధ్యమ సంస్థల వారి, అపహరణ, హత్య కేసుల్లో నిందితుల’ని తీవ్రమైన ఆరోపణ చేసారు. అభివృద్ధి పనుల్ని చేపట్టకుండా, బాలాకోట్ దాడుల పేరుతో మోదీ, అమిత్ షా జోడీ అబద్ధాలు ప్రచారం చేసి జనాన్ని మోసగిస్తున్నారని విమర్శించారు. దుర్యోధనుడికి కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న దురహంకారమే ఉండేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos