తాలిబన్లకు ఎదురు దెబ్బ

తాలిబన్లకు ఎదురు దెబ్బ

కాబూల్ : తాలిబన్లకు పంజ్ షీర్ లోయ మాత్రం కొరకరానికొయ్యలా పరిణమించింది. సోమవారం పంజ్ షీర్ లోయపైకి దండెత్తిన తాలిబన్లను స్థానిక ప్రతిఘటన దళాలు హడలెత్తించాయి. భారీ ఆయుధ సంపత్తితో తాలిబన్లు ఒక అవుట్ పోస్టుపై దాడికి యత్నించినపుడు ప్రతిఘటన దళాలుతిప్పి కొట్టాయి. ఎనిమిది మంది తాలిబన్లు హత మయ్యారని ,ఇద్దరు ప్రతిఘటన దళ సభ్యులు కూడా గాయ పడ్డారని పంజ్ షీర్ దళాలకు చెందిన ఫహీమ్ దాష్తి వెల్లడించారు. దీనిపై తాలిబన్లు ఇంకా స్పందించ లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos