టీ20లోనూ సత్తా చాటిన పూజారా

టీ20లోనూ సత్తా చాటిన పూజారా

హైదరాబాద్‌ : టీమిండియా ఆటగాడు చేతేశ్వర్‌ పూజారా టీ20 మ్యాచ్‌లోనూ
శతకం పూర్తి చేశాడు.  దేశవాళీ టీ20లో భాగంగా
సీ గ్రూపులో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో రైల్వేస్‌, సౌరాష్ట్ర తలపడ్డాయి. మొదట
బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్‌గా
దిగిన  పూజారా 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి
చేశాడు. 61 బంతుల్లో సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. అయినా ఏం లాభం..? సౌరాష్ట్ర ఓడిపోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos