మార్కెట్లకు దండిగా లాభాలు

మార్కెట్లకు దండిగా లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్ని గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 259 పాయింట్లు పెరిగి 41,859 వద్ద, ఎన్ఎస్ఈ 72 పాయింట్లు పెరిగి 12,329 వద్ద నిలిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.79 వద్ద దాఖలైంది. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, గెయిల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు పొందాయి. యస్ బ్యాంకు, యూపీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా కన్సల్టెన్సీ, ఐచర్ మోటర్స్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos