భారీ లాభాల్లో మార్కెట్లు

భారీ లాభాల్లో మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలను మూట గట్టు కున్నాయి. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు దూసుకు పోయా యి. సెన్సెక్స్ 767 పాయింట్లు లాభపడి 60,686 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు పుంజుకుని 18,102వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టెక్ మహీంద్రా (3.93%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.93%), ఇన్ఫోసిస్ (2.74%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.55%), ఏసియన్ పెయింట్స్ (1.89%) బాగా లబ్ధి పొందాయి. బజాజ్ ఆటో (-2.97%), టాటా స్టీల్ (-1.00%), యాక్సిస్ బ్యాంక్ (-0.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.11%), ఎన్టీపీసీ (-0.07%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos