మార్కెట్లలో లాభాల జోరు

మార్కెట్లలో లాభాల జోరు

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 506 పాయింట్లు బలపడి 44,655 వద్ద, ఎన్ఎస్ఈ- నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 13,109 వద్ద ఆగాయి. నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం లాభాలకు కలిసొచ్చినట్లు విశ్లేషకుల మదింపు. ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ షేర్లు ఎక్కువగా లాభాలు నమోదు చేశాయి. సన్ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభలను గడించాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, టైటాన్, బజాజ్ పైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ నష్ట పోయాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos