మార్కెట్లకు లాభాలు

మార్కెట్లకు లాభాలు

ముంబై : స్టాక్ మార్కె్ట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ – సెన్సెక్స్ 93 పాయింట్లు వృద్ధి చెంది 38,075 పాయింట్లకు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 11,263 పాయింట్ల వద్ద ఉన్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ నష్టాల్లో ఉన్నాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos