ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభిం చాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు పెరిగి 34318 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10134.60 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. సమాచార సాంకేతిక రంగం మినహా అన్ని రంగాలకు చెందిన షేర్ల కొనుగోలు గిరాఖీ పెరిగింది. ప్రభుత్వ బ్యాంక్ షేర్లు బాగా లాభపడుతున్నాయి.