లాభాల్లో మార్కెట్లు

లాభాల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో వ్యాపారాన్ని ఆరంభించాయి. ఉదయం 9.50 గంటల వేళకు సె న్సె క్స్ 108 పాయింట్లు లాభ పడి 40,898 వద్ద, నిప్టీ 32 పాయింట్లు పెరిగి 12,011 వద్ద ఉన్నాయి. డా ల రు తో రూపాయి మారకం విలువ రూ.71.40 గా దాఖ లైంది. టాటా మోటార్స్, యూపీఎల్, భారతీ ఇ న్ఫ్రా టె ల్, బీపీసీఎల్, లార్సెన్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, బ్రిటానియా షేర్లు లాభాల్ని గడిం చాయి. జీ ఎంటర్టైన్మెంట్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్ట పోయా యి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos