న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కోవిడ్ కారణంగా చమురు సరఫరా తగ్గింది. కూడా పడిందని చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మేము జీఎస్టీ కౌన్సిల్కు తరచు విజ్ఞప్తి చేస్తున్నాం. . జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తెస్తే ప్రజలకు మేలు చేకూరుతుంద’న్నారు.