దురాక్రమణకు పాల్పడితే దుమ్మలేపుతాం

దురాక్రమణకు పాల్పడితే దుమ్మలేపుతాం

ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో సైన్యాన్నిరంగంలోకి దించే లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి గురువారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. భారత్ దురాక్రమణలకు పాల్పడినా దాన్ని తిప్పి కొట్టే సత్తా తమకు ఉందన్నారు. జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేం సైన్యాన్ని ఐచ్ఛికంగా చూడడం లేదు. అదే సమయంలో ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా అందుకు అనుగుణంగా ప్రతిస్పందించే హక్కు , సత్తా పాక్కు ఉంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos