ఖరీదైన ఫ్లాట్‌ ఫాం

ఖరీదైన ఫ్లాట్‌ ఫాం

న్యూఢిల్లీ: దసరా రద్దీ దృష్ట్యా పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టెకెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం పెంచింది. శనివారం నుంచి అక్టోబర్ 10 వరకూ ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.30 కు పెరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు సహా పలు స్టేషన్లలో ఈ ధర అమలుకానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos