ముంబై: దేశంలో పెట్రోలో, డీజిల్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. ఢిల్లీలో లీటరు పెట్రోల్పై 20 పైసలు పెరిగి రూ.82.92 వద్దకు చేరింది. డీజిల్పై మరో 20 పైసలు పెరిగి రూ.73.13గా ఉంది.