మళ్లీ పెరిగి పెట్రో ధరల ‘మంటలు’

మళ్లీ  పెరిగి పెట్రో ధరల ‘మంటలు’

ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 16వ రోజూ పెరిగాయి. లీటరుకు పెట్రోలుపై 33 పైసలు, డీజిల్పై 58 పైసలు వంతున పెరిగాయి. 16 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.9.21 , డీజిల్పై రూ.8.55 పెరగింది. ముందు ముందు ఎంత పెరుగు తుందో? తాజా ధరల ప్రకారం లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.79.56, డీజిల్ ధర రూ.78.85కి చేరింది. రాష్ట్రాలు వడ్డించే పన్నును బట్టి ఆయా రాష్ట్రాల్లో వీటి ధరల్లో తేడాలు ఉంటాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos