మహాత్మా గాంధీ అత్యుత్తమ ఆందోళన జీవి

న్యూఢిల్లీ : ఆందోళన జీవి – అని చెప్పుకునేందుకు తాను గర్విస్తానని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం ట్వీట్ చేసారు. ‘..మహాత్మా గాంధీ అత్యుత్తమ ఆందోళన జీవి…’అనీ స్తుతించారు. ప్రతి నిరసనలోనూ, దేశానికి పరాన్నజీవులుగా ఉంటున్న ఆందోళన జీవులు వాలిపోతారంటూ ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos