న్యూఢిల్లీ : ఆందోళన జీవి – అని చెప్పుకునేందుకు తాను గర్విస్తానని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం ట్వీట్ చేసారు. ‘..మహాత్మా గాంధీ అత్యుత్తమ ఆందోళన జీవి…’అనీ స్తుతించారు. ప్రతి నిరసనలోనూ, దేశానికి పరాన్నజీవులుగా ఉంటున్న ఆందోళన జీవులు వాలిపోతారంటూ ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించారు.