అహ్మద్ పటేల్ కన్నుమూత

అహ్మద్ పటేల్ కన్నుమూత

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ గురుగావ్లోని మేదాంత ఆసుపత్రిలో బుధవారం ఉదయం 3.30 గంటలకు మృతి చెందారు. ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అహ్మద్ పటేల్కు నెల రోజులు క్రితం కరోనా వైరస్ సోకింది. గత కొద్దిరోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సవ్యంగా పని చేయక పోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈ నెల 15 నుంచి అహ్మద్ పటేల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos