తిరుపతి: మద్యం అంగళ్లు తెరవ రాదని రేణిగుంట మండలం పాపానాయుడుపేట లో మహిళలు ఆదోళనకు దిగారు. నివాసాల మధ్యలో ఉన్న మద్యం అంగళ్లను మూసేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింద. దీంతో పోలీసులు అక్కడి మూడు మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసేశారు.