మహబూబ్ నగర్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు వ్యతిరేకంగా మహబూబ్నగర్ న్యాయ స్థానం సోమవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడు. కేసు విచారణకు మిగతా నిందితులు న్యాయ స్థానం విచారణకు హా జ రైనా కేఏ పాల్ హాజరు కాలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.