సరిహద్దులో పాక్‌ సైన్యం

సరిహద్దులో పాక్‌ సైన్యం

శ్రీనగర్: పాకిస్థాన్ గురువారం నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో బాగ్, కోట్లీ సెక్టార్లలో రెండు వేల మందికి పైగా సైనికులను మోహరిం చిందని భారత పదాతి దళం తెలిపింది., ప్రస్తుతం దాడి చేసే యత్నాల్లో లేరని పేర్కొంది. అయినా వారి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వివరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos