తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యురాలు సీతక్క వాహనం ఢీకొని ఓ చిన్నారి మరణించింది.ముగులు జిల్లా ఏటూరు నాగారం మండలం జీవివాగు వద్ద సీతక్క కారు వేగంగా ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై తల్లితండ్రులతో కలసి ప్రయాణీస్తున్నచిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది.ఘటనలో తల్లితండ్రులు తీవ్రంగా గాయపడడంతో వెంటనే మరొక వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఘటనలో బైక్ నుజ్జునుజ్జు కాగా సీతక్క కారు ముందు భాగం ధ్వంసమైంది.ఏటూరు నాగార పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు..